- by Sandeep
బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
-
- by Sandeep
- in Devotional
- 0 likes
సోమవారం సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే J. C. Prabhakar Reddy భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటి పురోగతిపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply