- by Hari
తిరుమలలో భక్తుల రద్దీలో స్వల్ప తగ్గుదల!!
-
- by Rrrr
- in Devotional
- 0 likes
తిరుమల: స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉచిత దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10–12 గంటలు, ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2–4 గంటల సమయం పడుతోంది. నిన్న 85,246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం ₹4.30 కోట్లుగా నమోదైంది. మొత్తం 4.51 లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply