- by Hari
శ్రావణ శనివారం నాడు ప్రత్యేక అలంకరణలో లక్ష్మీ నరసింహ స్వామి
-
- by Ganesh Adla
- in Devotional
- 0 likes
జంబులపాడులో స్వామివారి అలంకరణ భక్తులకు కనువిందు చేసింది
శ్రావణ శనివారం సందర్భంగా, తాడిపత్రి మండలంలోని జంబులపాడులో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఆలయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply